Sun. Sep 6th, 2026

bharatiyata

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బ్రతకగలం కానీ అన్నం లోపిస్తే బ్రతకలేం.దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చిన ఎంత... Read More
భూభారంతోపాటు భూలోకంలో పాపభారం పెరిగిపోయింది. దేవతలు పాపభారాన్ని తగ్గించమని బ్రహ్మను మొరపెట్టుకొన్నారు. అందుకు బ్రహ్మ, భగవానుడైన విష్ణువు అవతారపురుషుడై భూలోక పాపభారాన్ని రూపుమాపుతాడని అభయమిస్తాడు. ఇదంతా చూస్తున్న యక్షుడొకడు భూలోకపాపభారాన్ని తొలగించటానికి విష్ణువు అవతారమెత్తాలా... Read More
* ఆమము , విదగ్ధము , విష్టంభము , రసశేషము అను భేదములచే అజీర్ణము నాలుగు విధములుగా ఉండును. వీటన్నిన్నిటికి మజ్జిగ ఔషధముగా పనిచేయును . * భోజనాంతరము చేతిని కడుగుకొనిన తరువాత అరచేతితో... Read More
ఒక మంచి ప్రతిభావంతుడైన ముని వుండేవారు. సకల శాస్త్రాలు, విద్యలు తెలిసినవారు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని... Read More
బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే... Read More
భారతీయుల కాలమానం శకముల ప్రకారమే తీసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడై ముప్పది ఆరు వర్షాలు ఏలాడు. అది యుధిష్ఠిర శకం. అటు పిమ్మట కృష్ణావతార సమాప్తితో కలి ఆరంభంతో పాండవులు పరీక్షిత్తు కుమారుడు... Read More
మానస సరోవర్ యాత్ర భక్తశులభుడు లయకారకుడు అయిన పరమేశ్వరుని స్థిరనివాసము భారత దేశమునకు ఉత్తరముననున్న హిమాలయములలోని కైలాస పర్వతమని దీనికి చేరువలోని మానస సరోవర్ సరస్సునందు దేవతలు అందరూ నిత్యము స్నానము చేయుదురు అనియు... Read More
🏵కాకి నేర్పే అద్వైతం🏵 ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద... Read More
భారతీయ సంస్కతి సాంప్రదాయాలను రామాయణ, మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము. అందులో ఉన్న అనేక గాథలను మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం. అందువల్లే ధర్మాలు ఇంకా భారతదేశంలో ఆచరణలో ఉన్నాయి. ఇక అటువంటి కథల్లో... Read More

You may have missed

error: Content is protected !!